25.2 C
Hyderabad
January 21, 2025 11: 58 AM
Slider సినిమా

గేమ్ ఛేంజర్ టిక్కెట్ల పెంపునకు అనుమతి

#ramcharangamechanger

మెగా ప్రిన్స్ రామ్ చరణ్ తేజ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ రేట్లను పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం రాత్రి ఒంటిగంట బెనిఫిట్ షో టికెట్ ధర 600 రూపాయలు ఉంటుంది. జనవరి 10 నుంచి  జనవరి 23 వరకు 5 షో లకు టెక్కెట్ రేట్లు పెంపు కు అనుమతి లభించింది. మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా 175 రూపాయలు వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా 135 రూపాయలు పెంపు ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ఇచ్చింది.

Related posts

దళిత నాయకుడైన మోత్కుపల్లి ఆత్మ విమర్శ చేసుకోవాలి

Satyam NEWS

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

Murali Krishna

రేపు చీఫ్ జస్టిస్ గా ఎస్‌ఏ బోబ్డే ప్రమాణ స్వీకారం

Satyam NEWS

Leave a Comment