30.7 C
Hyderabad
April 19, 2024 08: 53 AM
Slider హైదరాబాద్

భక్తి శ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాల నిర్వహణ

#amberpet

వినాయక నవరాత్రి ఉత్సవాల భాగంగా మంగళవారం అంబర్ పేట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద రాష్ట్ర, నగర ప్రజాప్రతినిధులు,  ప్రముఖులు, నాయకులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కామ్ ఘర్ నగర్ బస్తీలో ఏర్పాటుచేసిన వినాయకునికి ఏపి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరెడ్డి శబరిరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం బస్తీ వాసులు ఆమెను  సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంఘర్ నగర్ బస్తీ పెద్దలు, శ్రీ వినాయక నవ యువక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆర్ధిక మాంద్యం ఉన్నా సంక్షేమం ఆగదు

Satyam NEWS

అగ్నిప్రమాదాల నివారణ పై అవగాహన ఉండాలి

Bhavani

బంగ్లాదేశ్‌లో రెండు పడవలు ఢీ: 26మంది దుర్మరణం

Satyam NEWS

Leave a Comment