37.2 C
Hyderabad
March 28, 2024 19: 56 PM
Slider వరంగల్

బాలసముద్రం నవ్య శ్రీ మనోవికాస కేంద్రంలో గణేష్ నిమజ్జనం

#navyashree

హన్మకొండ లోని బాలసముద్రం నవ్య శ్రీ మనోవికాస కేంద్రం మానసిక దివ్యాంగుల పాఠశాల లో గణేష్ నిమజ్జనం నేడు ఘనంగా జరిగింది. అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ప్రెసిడెంట్  డాక్టర్ అనితా రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పూజ అనంతరం నిమజ్జనం వేడుకలో పిల్లలతో సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కల్మషం ఎరుగని ఈ పిల్లలు చేసిన పూజ భగవంతుని కి చేరుతుందని అన్నారు. ఆ ఆశీర్వాదం పిల్లలకు, అందరికి దక్కుతుందని అన్నారు. వినాయకుని ప్రసాదం గా పెట్టి న లడ్డూ ప్రసాదం సంస్థ వారు ఆమెకు అందజేసారు. పిల్లలు పాటలు పాడుతూ గణనాథుడిని ఊరేగింపు గా నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, నాగరాజు సిబ్బంది, పిల్లలు, టీచర్స్ పాల్గొన్నారు.

Related posts

కరోనా ఎఫెక్ట్: నెలలో పెళ్లి చైనాలో కర్నూల్ యువతి

Satyam NEWS

ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండారి లక్ష్మారెడ్డి

Satyam NEWS

రాష్ట్రం అద్భుత ప్రగతిని సాధిస్తుంది.

Murali Krishna

Leave a Comment