40.2 C
Hyderabad
April 19, 2024 17: 20 PM
Slider రంగారెడ్డి

చక్రిపురం లడ్డూను కైవసం చేసుకున్న వెంకటేశ్వర్ రావు

#ganeshladdu

మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ చక్రి పురం కాలనీ  సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  నిర్వహించిన గణనాధుడి  లడ్డూ వేలం పాటలో ఎం. వెంకటేశ్వరరావు 40,000 వేల రూపాయలకు లడ్డు ని కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమం కాలనీ అధ్యక్షుడు మొగిలి రాఘవరెడ్డి  ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా  లడ్డూ వేలం పాటలో కాలనీ వాసులు పెద్ద ఎత్తున  పాల్గొన్నారు.  ఎం.వెంకటేశ్వరరావు   మాట్లాడుతూ లడ్డూను కైవసం చేసుకున్నందుకు కుటుంబసభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమంలో కాలనీ  ప్రధాన కార్యదర్శి ఆకుల ఆంజనేయులు, ఉపాధ్యక్షులు కొండారెడ్డి అశోక్, కోశాధికారి లాల్ సింగ్, అర్జున్ సలహాదారులు మాన్సింగ్, బుచ్చిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు  వెంకటేష్, సంతోష్ గుప్తా, ఎర్రయ్య, రవీందర్, వెంకట్ రెడ్డి , లింగం, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కలెక్టర్ క్యాంపు కార్యాలయం పక్కన అగ్నిప్రమాదం

Bhavani

అంతిమ తీర్పులో మంగ్లీ ‘టిప్ప.. టిప్ప’ పాటకు మంచి స్పందన

Satyam NEWS

నో లా అండ్ ఆర్డర్: రాజంపేటలో బడుగులపై దౌర్జన్య కాండ

Satyam NEWS

Leave a Comment