25.2 C
Hyderabad
January 21, 2025 10: 00 AM
Slider రంగారెడ్డి

చక్రిపురం లడ్డూను కైవసం చేసుకున్న వెంకటేశ్వర్ రావు

#ganeshladdu

మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ చక్రి పురం కాలనీ  సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  నిర్వహించిన గణనాధుడి  లడ్డూ వేలం పాటలో ఎం. వెంకటేశ్వరరావు 40,000 వేల రూపాయలకు లడ్డు ని కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమం కాలనీ అధ్యక్షుడు మొగిలి రాఘవరెడ్డి  ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా  లడ్డూ వేలం పాటలో కాలనీ వాసులు పెద్ద ఎత్తున  పాల్గొన్నారు.  ఎం.వెంకటేశ్వరరావు   మాట్లాడుతూ లడ్డూను కైవసం చేసుకున్నందుకు కుటుంబసభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమంలో కాలనీ  ప్రధాన కార్యదర్శి ఆకుల ఆంజనేయులు, ఉపాధ్యక్షులు కొండారెడ్డి అశోక్, కోశాధికారి లాల్ సింగ్, అర్జున్ సలహాదారులు మాన్సింగ్, బుచ్చిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు  వెంకటేష్, సంతోష్ గుప్తా, ఎర్రయ్య, రవీందర్, వెంకట్ రెడ్డి , లింగం, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమరావతి రైతులకు మద్దతుగా కువైట్ తెలుగు పరిరక్షణ ఆందోళన

Satyam NEWS

గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్

Satyam NEWS

దిశ చట్టం ప్రత్యేక అధికారిగా కృతిక శుక్లా

Satyam NEWS

Leave a Comment