39.2 C
Hyderabad
March 28, 2024 15: 38 PM
Slider కరీంనగర్

గారశేషు కుటుంబానికి అండగా నిలబడాలి

#jagan

శ్రీకాకుళం జిల్లా గార మండలం ఉపాధ్యక్షులు బరాటం రామశేషు హత్యఘటనపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ఆరా తీశారు. తక్షణమే గ్రామానికి వెళ్లి ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవడంతో పాటు రామశేషు కుటుంబానికి అండగా నిలబడాలని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావును సీఎం ఆదేశించారు. దీంతో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయవాడలో నిర్వహిస్తున్న బీసీ సదస్సుకు హాజరు కాకుండానే… పార్టీకి ఎన్నో సేవలందించి హత్యకు గురైన రామశేషు కుటుంబాన్ని పరామర్శించడానికి రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెళ్లారు.

Related posts

శ్రీశైలంలోని కమ్మ సత్రంలో ఒకరిని కొట్టి చంపిన యాత్రీకులు

Satyam NEWS

3808 చెక్కులకు గాను రూ.16.11 కోట్లు పంపిణీ

Murali Krishna

తెలుగు వత్సరం

Satyam NEWS

Leave a Comment