34.2 C
Hyderabad
May 19, 2025 16: 47 PM
Slider విజయనగరం

కరోనాతో పోరాడిన గరివిడి తహసీల్దార్ మృతి

#Garividi MRO

విజయనగరం జిల్లా గరివిడి మండలం తహసీల్దార్ కె. సుభాష్ బాబు కరోనా తో చికిత్స పొందుతూ మృతి చెందారు. కరోనా పాజిటీవ్ రావడంతో నెల్లిమర్ల కోవిడ్ ఆసుపత్రిలో చేరిన సుభాష్ బాబు దాదాపు 15 రోజుల పాటు కరోనాతో పోరాడారు.

చివరకు ఆయనకు శ్వాస సంబంధమైన ఇబ్బందులు రావడంతో తుది శ్వాస తీసుకున్నారు. విధి నిర్వహణలో ఎంతో చురుకుగా ఉండే సుభాష్ బాబు కరోనా తో అర్ధంతరంగా వెళ్లిపోవడం పట్ల ఆ ప్రాంత ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Related posts

తల్లికి వందనంపై వైసీపీకి వాత పెట్టిన చంద్రబాబు

Satyam NEWS

బ్యూటిఫికేషన్: చెరువుల సుందరీకరణ పనులు వేగవంతం

Satyam NEWS

కీర్తీ సురేష్ ఇప్పుడు మిస్ ఇండియా

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!