34.2 C
Hyderabad
April 23, 2024 11: 57 AM
Slider ఆధ్యాత్మికం

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో పౌర్ణమి గరుడసేవ

#TirumalaTirupathiDevesthanams

తిరుమలలో బుధ‌‌వారం సాయంత్రం పౌర్ణమి గరుడసేవ జరిగింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా  సాయంత్రం 5.00 నుండి 6.00 గంట‌ల వ‌ర‌కు తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌క మండ‌పంలో సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు త‌న‌కు ఎంతో ప్రీతిపాత్ర‌మైన గరుడ వాహ‌నాన్ని అధిరోహించారు.

కోవిడ్ – 19 నిబంధ‌న‌ల మేర‌కు గ‌రుడ వాహ‌న సేవ‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.  ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆల‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్‌, ఇత‌ర‌ అధికారులు పాల్గొన్నారు.

Related posts

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కేసీఆర్ జన్మదినం

Satyam NEWS

సెప్టెంబ‌ర్ 2న‌ విజ‌య‌న‌గ‌రంలో 10 వేల మొక్క‌లు నాటే ప్ర‌ణాళిక‌

Satyam NEWS

మెగా ఫ్యాన్స్ కి ఇక పూనకాలే

Satyam NEWS

Leave a Comment