30.2 C
Hyderabad
February 9, 2025 21: 02 PM
Slider నిజామాబాద్

ప్రమాదం అంచున బిచ్కుంద హాస్టల్ భవనం

girls hostal

కామారెడ్డి జిల్లా బిచ్కుంద  మండల కేంద్రంలోని బాలికల కళాశాల హాస్టల్ భవనం కు ఓ విద్యుత్తు స్తంభం హాస్టల్ భవనం లోపలి నుండి ఆనుకుని ఉంది. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవించినా  హాస్టళ్లకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఈ భవన నిర్మాణ సమయంలో యాజమాని విద్యుత్ శాఖ అధికారుల ఆదేశాలు పాటించకుండా నిర్మాణం చేపట్టారు.

దీంతో రోడ్డుపైన ఉన్న స్తంభాన్ని తన భవనంలో కలిపి నిర్మించడం అయిన నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారింది. కానీ ఇప్పుడు ఆ భవనం బాలికల హాస్టల్ కు అద్దెకు ఇవ్వడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరిగిన నష్టపోయేది విద్యార్థినులే కావున విద్యుత్ శాఖ అధికారులు స్పందించి హాస్టల్ కు ఆనుకుని ఉన్న స్తంభం నుండి వైర్లను వేరుచేసి మరో స్తంభాన్ని ఏర్పాటు చేసి ప్రమాదం జరగకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు కోరుతున్నారు.

Related posts

రాజ్ నాథ్ కు అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి పలుకరింపు

Satyam NEWS

ఇంపోజ్డ్:డ్రగ్స్ రవాణా కేసులో ఇద్దరి పంజాబీలకు జైలు

Satyam NEWS

బీ రెడీ:యుద్దానికి సిద్ధంగా ఇరాన్ సైన్యం పెంచండి

Satyam NEWS

Leave a Comment