పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్న ఒంటేరు శ్రీనివాసరెడ్డి నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు అని నెపం తో రాష్ట్ర భాషో పాధ్యాయసంస్థ రాష్ట్ర అధ్యక్షులు అంకాల్ కొండయ్య కు షోకాజ్ నోటీసులు ఇవ్వడం తగదని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పిసిని వసంతరావు, కూన రంగనాయకులు అన్నారు . ఉపాధ్యాయ ఎం. ఎల్. సి ఎన్నికల ప్రచారం లో ఉపాధ్యాయులు ఎందుకు పాల్గో కూడదని సెలవులు పెట్టుకుని వెళితే అభ్యంతరము ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు స్వేచ్చ ,స్వాతంత్య్రాన్ని హరించడమే అని ఇలాంటి చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు.
previous post
next post