37.2 C
Hyderabad
April 19, 2024 12: 52 PM
Slider శ్రీకాకుళం

షోకాజ్ నోటీసులు ఇవ్వడం తగదు

#picini

పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్న ఒంటేరు శ్రీనివాసరెడ్డి నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు అని నెపం తో రాష్ట్ర భాషో  పాధ్యాయసంస్థ  రాష్ట్ర అధ్యక్షులు అంకాల్ కొండయ్య కు షోకాజ్ నోటీసులు ఇవ్వడం తగదని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పిసిని వసంతరావు, కూన రంగనాయకులు అన్నారు . ఉపాధ్యాయ ఎం. ఎల్. సి ఎన్నికల ప్రచారం లో ఉపాధ్యాయులు ఎందుకు పాల్గో కూడదని సెలవులు పెట్టుకుని వెళితే అభ్యంతరము ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు స్వేచ్చ ,స్వాతంత్య్రాన్ని హరించడమే అని ఇలాంటి చర్యలు మానుకోవాలని   డిమాండ్ చేశారు.

Related posts

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు

Satyam NEWS

బయటపడుతున్న జాస్తి కృష్ణకిషోర్ అక్రమాలు

Satyam NEWS

బెగ్గర్ బట్:జస్ట్ చేంజ్ ఇదో బిచ్చగాడి సినిమా కథే

Satyam NEWS

Leave a Comment