33.2 C
Hyderabad
April 26, 2024 00: 32 AM
Slider నిజామాబాద్

కథగావ్ లో సరస్వతీదేవి రూపంలో అమ్మవారు దర్శనం

#durga

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని కథగావ్ గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంగళవారం అమ్మవారు సరస్వతీదేవి రూపంలో దర్శనం ఇచ్చారు.

భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని తమ తమ చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కుంకుమార్చన కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

దీంతో గ్రామాల్లో పండుగ వాతావరణం సందడి నెలకొంది. ఈ కార్యక్రమం కథగా౦ మఠాధిపతి మల్లిఖార్జున స్వామి ఆధ్వర్యంలో కొనసాగింది.

ఈ కార్యక్రమంలో మండల గ్రామ పెద్దలు,అమ్మ వారి దీక్షాపరులు భక్తులు ఉన్నారు పాల్గొన్నారు.

జీ.లాలయ్య, సత్యంన్యూస్, జుక్కల్

Related posts

మద్నూర్ లో ఆధ్యాత్మిక దినోత్సవం

Satyam NEWS

హరిద్రా అలంకరణలో దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ

Satyam NEWS

సూర్యలంక తీరాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

Satyam NEWS

Leave a Comment