కర్నూలు జిల్లా శ్రీశైలమహాక్షేత్రంలో ని ఘంటా మఠం పునర్నిర్మాణంలో మరోసారి బంగారు వెండి నాణాలు దొరికాయి.
దేవస్థానం అధికారులు, ఈవో కె.ఎస్.రామారావు, పోలీసులు ఘంటా మఠం వద్దకు చేరుకొని వాటిని పరిశీలించారు.
ఘంటా మఠం పునర్నిర్మాణం పనులు జరుగుతుండగా మఠంలోని నీటి గుండం వద్ద అ 15 బంగారు నాణెము లు 18 వెండి నాణెము లు, ఒక బంగారు రంగు బయటపడ్డాయి.
ఇవి బ్రిటిష్ కాలం నాటివిగా అధికారులు గుర్తించారు.