సొంత స్థలాలు ఉండి ఇళ్లు లేని వారికి రూ.3 లక్షల పథకాన్ని ప్రభుత్వం డిసెంబరులో ప్రారంభించనుందని మంత్రి కేటిఆర్ ప్రకటించారు. ‘డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరైన వారికి కాకుండా తమ స్వంత స్థలంలో నిర్మాణాలు చేకునేవారికి ఆయా గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. రూ.5.04 లక్షల పథకం మంజూరు కాని వారిని రూ.3 లక్షల పథకంలో అర్హులుగా గుర్తించాలని, ఎలక్షన్ టైంకి ఇళ్లు లేని నిరుపేదలు లేకుండా చూసే బాధ్యత మీదే’ అని అధికారులకు కేటిఆర్ స్పష్టంచేశారు.
previous post
next post