37.2 C
Hyderabad
March 28, 2024 19: 09 PM
Slider ముఖ్యంశాలు

కొత్త ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త

#ktr

 సొంత స్థలాలు ఉండి ఇళ్లు లేని వారికి రూ.3 లక్షల పథకాన్ని ప్రభుత్వం డిసెంబరులో ప్రారంభించనుందని మంత్రి కే‌టి‌ఆర్ ప్రకటించారు. ‘డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరైన వారికి కాకుండా తమ స్వంత స్థలంలో  నిర్మాణాలు చేకునేవారికి ఆయా  గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. రూ.5.04 లక్షల పథకం మంజూరు కాని వారిని రూ.3 లక్షల పథకంలో అర్హులుగా గుర్తించాలని, ఎలక్షన్ టైంకి ఇళ్లు లేని నిరుపేదలు లేకుండా చూసే బాధ్యత మీదే’ అని అధికారులకు కే‌టి‌ఆర్  స్పష్టంచేశారు.

Related posts

కరోనా బ్రీడింగ్ సెంటర్ గా మారిన ఏపి సెక్రటేరియేట్

Satyam NEWS

పంట కాలవలోకి దూసుకెళ్లిన కారు: ఒకరి మృతి

Satyam NEWS

విశాఖ సముద్ర తీరంలో ఏం జరుగుతున్నది?

Satyam NEWS

Leave a Comment