27.7 C
Hyderabad
April 26, 2024 03: 40 AM
Slider జాతీయం ముఖ్యంశాలు

ఉల్లిగడ్డ ఎగుమతులపై కేంద్రం నిషేధం

onions

దేశవ్యాప్తంగా ఉల్లి పాయలు ధరలు పెరిగి, ప్రజల నుంచి వ్యతిరేకత పెల్లుబుకుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వాటి రేట్లను తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఉల్లి పాయల ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Related posts

వలసజీవి వ్యథాహాసం

Satyam NEWS

అమరావతిలో పదివేల మంది రైతుల మహాపాదయాత్ర

Satyam NEWS

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఫైర్

Satyam NEWS

Leave a Comment