27.2 C
Hyderabad
September 21, 2023 21: 41 PM
Slider జాతీయం ముఖ్యంశాలు

ఉల్లిగడ్డ ఎగుమతులపై కేంద్రం నిషేధం

onions

దేశవ్యాప్తంగా ఉల్లి పాయలు ధరలు పెరిగి, ప్రజల నుంచి వ్యతిరేకత పెల్లుబుకుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వాటి రేట్లను తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఉల్లి పాయల ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Related posts

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఉప్పల్ ఎమ్మెల్యే

Satyam NEWS

జెర్సీ ఆవుకు ఓకే కాన్పులో నాలుగు దూడలు

Bhavani

పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన విద్యార్ధిని అరెస్టు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!