26.7 C
Hyderabad
May 1, 2025 05: 49 AM
Slider జాతీయం ముఖ్యంశాలు

ఉల్లిగడ్డ ఎగుమతులపై కేంద్రం నిషేధం

onions

దేశవ్యాప్తంగా ఉల్లి పాయలు ధరలు పెరిగి, ప్రజల నుంచి వ్యతిరేకత పెల్లుబుకుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వాటి రేట్లను తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఉల్లి పాయల ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Related posts

స్పందన ఫిర్యాదులకు తక్షణమే పరిష్కారం చూపండి

mamatha

ఉప్పల్ లో బిజెపి జెండా ఎగరేయడం ఖాయం

Satyam NEWS

వంశీకి బెయిల్ వస్తే సత్యవర్థన్ కు ప్రమాదమే

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!