28.7 C
Hyderabad
April 20, 2024 05: 02 AM
Slider పశ్చిమగోదావరి

కరోనా కష్ట కాలంలో ప్రభుత్వం పేదలను ఆదుకోవాలి

#protest

కరోనా కష్ట కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేసింది.

తెల్ల రేషన్ కార్డ్ ఉన్న ప్రతి కుటుంబానికి ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని వారు కోరారు.

ఈ మేరకు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఏలూరులో ధర్నా నిర్వహించింది. ప్రతి కుటుంబానికి ఎకౌంట్లో నేరుగా 7500 రూపాయలు జమ చేయాలని వారు డిమాండ్ చేశారు.

కరోనా కష్ట కాలంలో అందరికీ వ్యాక్సిన్ అందించాలని కెవిపిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు.

Related posts

నేషనల్ బాక్సింగ్ పోటీలకు కాగజ్నగర్ అమ్మాయి లక్ష్మీప్రియ

Satyam NEWS

బ్రేకింగ్ న్యూస్: మంత్రి కేటీఆర్ కు గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసు

Satyam NEWS

దివంగత ఎడిటర్ సదాశివశర్మ కుటుంబానికి ఆంధ్రభూమి సిబ్బంది సాయం

Satyam NEWS

Leave a Comment