39.2 C
Hyderabad
April 18, 2024 16: 21 PM
Slider ప్రకాశం

ఏసిబి వలలో చిక్కిన ప్రభుత్వ అధికారి

#acbtrap

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుళ్ళపల్లి సచివాలయంలో ఎనర్జీ అసిస్టెంట్ గా పనిచేస్తున్న చెన్నకేశవులు పై ఏసిబి అధికారులు దాడులు నిర్వహించారు. అతను ఏడు వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ విధంగా ఏసిబి అధికారులు దాడులు చేయడంతో ప్రకాశంజిల్లాలోని అన్ని శాఖల ప్రభుత్వ కార్యాలయంలోని ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. పొదిలి, మర్రిపూడి, కొనకనమిట్ల మండలాల్లోని అన్ని శాఖల ప్రభుత్వ కార్యాలయంలోని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

Related posts

అమ్మ పై అత్యాచారం…. సమాజం సిగ్గుపడాలి

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్: కామారెడ్డిలో స్వచ్ఛందంగా లాక్ డౌన్

Satyam NEWS

ఎన్కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదుల్నిమట్టుపెట్టిన పోలీసులు

Satyam NEWS

Leave a Comment