30.7 C
Hyderabad
April 24, 2024 01: 23 AM
Slider తూర్పుగోదావరి

కరోనా సోకిందని మా కుటుంబాన్ని అందరూ వదిలేశారు

#east godavari

తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం గొడి గ్రామానికి చెందిన జల్లి సత్యనారాయణ కుటుంబం దీన గాధ ఇది.

జల్లి సరస్వతి అనే ఆమె సోదరుడు మల్లేశ్వరరావు కరోనా తో మృతిచెందాడు.

కుటుంబ సభ్యులందరికీ కరోనా సోకిందని  స్థానికంగా ఉన్న పంచాయతీ సిబ్బంది ఎవరూ వారిని పట్టించుకోలేదు.

స్థానిక మండల వైద్యాధికారులు తమకు సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్ల కుటుంబంలో ఇద్దరు మరణించారని సత్యనారాయణ ఆరోపించారు.

ఎవరైనా దాతలు తమకు సహకారం అందించాలని అలానే ప్రభుత్వ తక్షణం స్పందించి సాయం అందించాలనికోరుతున్నారు.

Related posts

సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న వివిధ కార్మిక సంఘాలు

Satyam NEWS

తలసరి ఆదాయంలో తెలంగాణ ది బెస్ట్

Satyam NEWS

రిపబ్లిక్ టివి అర్నబ్ గోస్వామికి ధన్యవాదాలు

Satyam NEWS

Leave a Comment