తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం గొడి గ్రామానికి చెందిన జల్లి సత్యనారాయణ కుటుంబం దీన గాధ ఇది.
జల్లి సరస్వతి అనే ఆమె సోదరుడు మల్లేశ్వరరావు కరోనా తో మృతిచెందాడు.
కుటుంబ సభ్యులందరికీ కరోనా సోకిందని స్థానికంగా ఉన్న పంచాయతీ సిబ్బంది ఎవరూ వారిని పట్టించుకోలేదు.
స్థానిక మండల వైద్యాధికారులు తమకు సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్ల కుటుంబంలో ఇద్దరు మరణించారని సత్యనారాయణ ఆరోపించారు.
ఎవరైనా దాతలు తమకు సహకారం అందించాలని అలానే ప్రభుత్వ తక్షణం స్పందించి సాయం అందించాలనికోరుతున్నారు.