39.2 C
Hyderabad
April 23, 2024 18: 57 PM
Slider నల్గొండ

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై..

#Governor Tamilisai

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. ఈ రోజు ఉదయం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే అనంతరం ఆమె మీడియాతో మట్లాడకుండా వెళ్లిపోయారు. అందరికీ బెస్ట్ విషెస్ ‌అంటూ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కామెంట్ చేశారు.

Related posts

వివాదాలు వద్దు-రాజీలు ముద్దు

Murali Krishna

రూ.60 లక్షలతో దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ

Satyam NEWS

సెన్సార్ బోర్డు తీరుపై “భారతీయన్స్” అభ్యంతరకరం

Satyam NEWS

Leave a Comment