34.2 C
Hyderabad
April 19, 2024 20: 07 PM
Slider వరంగల్

డివోషన్: వనదేవతలను దర్శించుకున్న గవర్నర్లు

dattatreya

తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో గద్దెల వద్ద రద్దీ భారీగా పెరిగింది. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ వనదేవతలను దర్శించుకున్నారు.

గవర్నర్లకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, అధికారులు ఘనస్వాగతం పలికారు. తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు.

Related posts

ప్రజాపోరాటాలతోనే రాజధాని అమరావతిపై తాత్కాలికంగా వెనక్కి తగ్గిన జగన్

Satyam NEWS

బిబిసి పై కేంద్ర నిరంకుశ వైఖరికి నిరసన

Bhavani

అమరావతి ఉద్యమం: సీఎం ఇంటికి సెక్యూరిటీ పెంచిన పోలీసులు

Satyam NEWS

Leave a Comment