డిప్యూటీ స్పీకర్ విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కి ఘన స్వాగతం కలికేందుకు…వైఎస్సార్సీపీ సిధ్ధమవుతోంది. ప్రొటోకాల్ తో సహజంగా పోలీసులు బందోబస్తు లో దిగారు. ప్రోటోకాల్ ఏర్పాట్లు కై ఇప్పటికే పోలీసు బాస్ ఎస్పీ దీపికా… మూడు సార్లు సిబ్బంది తో సమీక్ష నిర్వహించారు. మొత్తం…250 మంది సిబ్బంది తో…పోలీసులు బందోబస్తు నిర్విస్తు న్నారు. ముందు గా అనుకున్న విధంగా నే చెల్లూరు వద్ద హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు… వైఎస్సార్సీపీ నేతలు. డిప్యూటీ మేయర్ శ్రావణి భర్త..జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కౌశిక్ ఆధ్వర్యంలో చెల్లూరు నుంచీ భారీ కాన్వాయ్ తో నగరంలో కి వస్తున్నారు… డిప్యూటీ స్పీకర్ కోలగట్ల.