27.7 C
Hyderabad
April 20, 2024 02: 09 AM
Slider హైదరాబాద్

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్క‌లు నాటిన‌ హీరోయిన్

Anupama-1

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్ర‌ముఖ‌ సినీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ స్వీక‌రించారు. ఇందులో భాగంగా ఆమె బాచుప‌ల్లిలోని త‌న నివాసంలో మొక్క‌లు నాటారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ జోగినపల్లి సంతోష్ కుమార్ నుంచి ప్రేరణ తీసుకొని హీరో నిఖిల్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటనని అనుపమ పరమేశ్వరన్ తెలిపారు. అడవులు, పర్యావరణాన్నికాపాడటానికి ఎంపి సంతోష్ చేసిన అద్భుతమైన ఉద్యమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని తెలిపారు. అనంతరం మరో ముగ్గురుకి సోషల్ వేదిక ద్వారా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ను విసురుతానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మమత హాస్పిటల్ ఎం.డి డా. పువ్వాడ నయన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

నిర్మల్ విశ్రాంత ఎస్పీ కి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు

Satyam NEWS

వరలక్ష్మీదేవిగా విజయవాడ కనక దుర్గమ్మ

Satyam NEWS

జలాశయాల వద్దకు ఎవరూ రాకుండా చర్యలు

Bhavani

Leave a Comment