24.7 C
Hyderabad
March 29, 2024 05: 18 AM
Slider కరీంనగర్

ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు

#Adisrinivas

పవిత్ర రంజాన్‌ పర్వదినం సందర్భంగా రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ఈరోజు ఉదయం ఆయన వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ ముస్లిం సోదరులను ఆత్మీయంగా కలుసుకొని వారికి ఈద్ ముబారక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో సోదరభావం, సమైక్యతకు రంజాన్ పండుగ పర్వదినం ప్రతీక అని తెలిపారు. అల్లా దీవెనలతో ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని, కరోనా మహమ్మారి నుంచి బయటపడి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.

Related posts

బ్యాంకులను నిర్వీర్యం చేస్తున్న మోడీ సర్కార్

Bhavani

అయ్యప్ప దర్శనానికి వెళుతూ అనంత లోకానికి…

Satyam NEWS

నిరుపేద యువతి వివాహానికి BLR చారిటబుల్ ట్రస్ట్ అండ

Satyam NEWS

Leave a Comment