28.7 C
Hyderabad
April 25, 2024 06: 15 AM
Slider ఖమ్మం

బాధిత కుటుంబానికి గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ చెక్కు అందజేత

#khammampolice

వియం. బంజారా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న N. వేంకటేశ్వర రావు అనే కానిస్టేబుల్  ఇటీవల మరణించారు. ఆయన కుటుంబ సభ్యులకు శాఖ పరమైన భద్రత గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ నుండి 5 లక్షల రూపాయలు చెక్కు ను ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణు యస్. వారియర్ నేడు అందజేశారు. కానిస్టేబుల్ భార్య నాగంజలి ఈ చెక్కును అందుకున్నారు. ఈ సందర్భంగా  శాఖపరంగా అందవలసిన బెన్ ఫిట్స్ గురించి సంబంధిత   అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏవో అక్తరునీసా బేగం  పాల్గొన్నారు.

Related posts

మతోన్మాద శక్తుల దాడులు అరికట్టాలి

Satyam NEWS

సీఐడీ పోలీసులు కొట్టారు: న్యాయమూర్తి ఎదుట దారపనేని నరేంద్ర

Satyam NEWS

కొబ్బరి బోర్డు చైర్మన్‌ దృష్టికి శ్రీకాకుళం జిల్లా రైతుల సమస్యలు

Satyam NEWS

Leave a Comment