34.2 C
Hyderabad
May 19, 2025 16: 36 PM
Slider ముఖ్యంశాలు

స్వాత్రంత్య వేడుకలను 20 నిమిషాల్లో పూర్తి చేయాలి

#High Court

స్వాతంత్ర్య దినోత్సవాలపై తెలంగాణ హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. కోర్టుల్లో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో 50 మందికి మించకూడదని హైకోర్టు తెలిపింది.

స్వాత్రంత్య దినోత్సవ వేడుకలను 20 నిమిషాల్లో పూర్తి చేయాలని కూడా సూచించింది. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించ వద్దని మాస్కులు, భౌతిక దూరం, ఇతర కరోనా నిబంధనలు పాటించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Related posts

మిల్లర్లపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి జూపల్లి

Satyam NEWS

క్రిప్టో కరెన్సీపై ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి వ్యాఖ్యలు

Sub Editor

చంద్రబాబుకి జై కొట్టిన మరో వైసీపీ ఎమ్మెల్సీ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!