34.2 C
Hyderabad
April 19, 2024 19: 54 PM
Slider జాతీయం

గుజరాత్:100 దాటిన మరణాలు

గుజరాత్ లోని మోర్బి కేబుల్ వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈరోజు తెల్లవారుజాము వరకు 100 మందికి పైగా మరణించినట్లు తేలిందని గుజరాత్ సమాచార శాఖ వెల్లడించింది.

కాగా ఈ ప్రమాదం నుంచి దాదాపు 177 మందిని రక్షించారు. ప్రస్తుతం 19 మంది చికిత్స పొందుతున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, ఎన్ డి ఆర్ ఎఫ్, అగ్నిమాపక దళాలు గాలింపులు కొనసాగిస్తూనే ఉన్నాయి.

Related posts

నిన్నిలా నిన్నిలా’ టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్ లాంఛ్‌

Satyam NEWS

రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి నిమ్మగడ్డ కితాబు

Satyam NEWS

మేడారంలో సీతక్క ప్రత్యేక పూజలు

Satyam NEWS

Leave a Comment