40.2 C
Hyderabad
April 19, 2024 18: 04 PM
Slider జాతీయం

గుజరాత్ లో రూ.600 కోట్ల విలువైన హెరాయిన్‌ స్వాధీనం

గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ సుమారు రూ.600 కోట్ల విలువైన 120 కిలోల హెరాయిన్‌ స్వాధీనం చేసుకుంది. గత ఐదు నెలల కాలంలో గుజరాత్‌లో రూ.24,800 కోట్ల విలువైన అక్రమ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో కొందరిని అరెస్టు చేశారు అధికారులు.

అయితే గుజరాత్‌ కేంద్రంగా ఈ అక్రమ డ్రగ్స్‌ కార్యకలాపాలు జోరుగా కొనసాగుతున్నాయి. దుస్తుల కంపెనీ పేరుతో గంజాయిని బట్టల మధ్య ప్యాక్ చేసి తరలిస్తున్నాయి ముఠాలు. గుట్టచప్పుడు కాకుండా జరిపే ఈ అక్రమ దందాపై జరిపిన ఆపరేషన్‌లో యాంటీ డ్రగ్స్‌ స్క్వాడ్‌ భారీ మొత్తంలో డ్రగ్స్ ను పట్టుకోవడం కలకలం రేపుతోంది.

Related posts

తెలంగాణ అడవుల్లో 26 పులులు

Satyam NEWS

వాలెంటైన్ డే ను విడిచి అమరులను స్మరించుకుందాం

Satyam NEWS

అక్రమంగా సాయం పొందుతున్న పాస్టర్లపై చర్యకు కేంద్రం ఆదేశం

Satyam NEWS

Leave a Comment