డాక్టర్ మోహన్ కు ఆచార్య శిరోమణి పురస్కారం సెప్టెంబర్ 5న జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తనను ఆచార్య శిరోమణి పురస్కారానికి ఎంపిక చేశారని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు డాక్టర్.గుండబాల మోహన్ తెలిపారు.
భారత జ్యోతి గురు సన్మానం చైర్ పర్సన్ పద్మశ్రీ డాక్టర్ విజయ్ కుమార్ షా, కృష్ణాజీ తనను ఈ పురస్కారానికి ఎంపిక చేశారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కరోనా కారణంగా తనకు ప్రశంసాపత్రాన్ని పోస్టల్ ద్వారా తన ఇంటికి పంపించారు అని ఆయన తెలిపారు.