36.2 C
Hyderabad
April 24, 2024 22: 00 PM
Slider శ్రీకాకుళం

డాక్టర్ మోహన్ కు ఆచార్య శిరోమణి పురస్కారం

#gundabalamohanreddy

డాక్టర్ మోహన్ కు  ఆచార్య శిరోమణి పురస్కారం సెప్టెంబర్ 5న జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తనను ఆచార్య శిరోమణి పురస్కారానికి ఎంపిక చేశారని శ్రీకాకుళం జిల్లాకు  చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు డాక్టర్.గుండబాల  మోహన్ తెలిపారు.

భారత జ్యోతి గురు సన్మానం చైర్ పర్సన్ పద్మశ్రీ డాక్టర్ విజయ్ కుమార్ షా, కృష్ణాజీ  తనను ఈ పురస్కారానికి ఎంపిక చేశారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కరోనా కారణంగా  తనకు ప్రశంసాపత్రాన్ని పోస్టల్ ద్వారా తన ఇంటికి పంపించారు అని ఆయన తెలిపారు.

Related posts

మహిళల హక్కుల పోరాట యోధురాలు సావిత్రి బాయి పూలే

Satyam NEWS

మాజీ మంత్రి సోమిరెడ్డిని దారుణంగా తిట్టిన వైసీపీ ఎమ్మెల్యే

Satyam NEWS

మల్ల కోటేశ్వరరావుకు ఉత్తమ జర్నలిస్టు అవార్డు

Bhavani

Leave a Comment