27.7 C
Hyderabad
April 18, 2024 08: 42 AM
Slider ఆంధ్రప్రదేశ్

అక్సిడెంట్:గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం5గురి మృతి

guntoor accsident

గుంటూరు జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఫిరంగిపురం మండలంలోని రేపూడి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర సోమవారం ఉదయం ఆటోను మినీ లారీ ఢీకొంది. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ – ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను నరసరావుపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Related posts

ఘనంగా వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం

Satyam NEWS

సమస్యల వలయంలో వనపర్తి కొత్త బస్టాండు

Satyam NEWS

28న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో మహాత్మాగాంధీ ప్రార్థనాగీతం ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment