31.7 C
Hyderabad
April 19, 2024 01: 06 AM
Slider గుంటూరు

గుంటూరు విజయవాడ మధ్య రైలు వేళల మార్పు

1200px-Bhongir-Falaknuma_MEMU_at_Malkajgiri_station_02

గుంటూరు – విజయవాడ మధ్య సాయంత్రం వేళ నడుసున్న డెమూ ప్యాసింజర్‌ రైలు వేళలని మార్పు చేసినట్లు రైల్వే సీనియర్‌ డీసీఎం డీ నరేంద్ర వర్మ ఒక ప్రకటనలో తెలిపారు. నంబరు. 77205 గుంటూరు – విజయవాడ రైలు ప్రస్తుతం సాయంత్రం 4.50 గంటలకు బయలుదేరి 6 గంటలకు విజయవాడ చేరుకుంటోంది. డిసెంబరు 2వ తేదీ నుంచి ఈ రైలు సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి సాయంత్రం 6.25 గంటలకు విజయవాడ చేరుతుంది. ఈ మార్పులను ప్రయాణీకులు గమనించాలని సీనియర్‌ డీసీఎం విజ్ఞప్తి చేశారు.

Related posts

గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాలల్లో కీచక టీచర్లు

Satyam NEWS

రాజంపేట మునిసిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు…

Satyam NEWS

మిడతల దండు రాకుండా కట్టడి చేసేందుకు చర్యలు

Satyam NEWS

Leave a Comment