కార్తీక పౌర్ణిమ పురస్కారించుకుని గోల్నాక డివిజన్ లోని గురుద్వారాలో గురునానక్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిక్కు సోదరులు సమావేశమై ప్రత్యేక పార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్ని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గురుద్వారు అధ్యక్షుడు సర్దార్ భాగ్ సింగ్ , గురుదీప్ సింగ్ , జై జస్వీర్ సింగ్ , అవతార్ సింగ్ , చరణ్ జీత్ సింగ్ , టి.ఆర్.ఎస్ నాయకులు దూసరి శ్రీనివాస్ గౌడ్, నర్సింహ యాదవ్ , నాసా ఉమేష్ , కాశీ నరేష్, తిరుపతి ,గురునానక్ జయంతి పాల్గొన్నారు.
సత్యంన్యూస్, అంబర్పేట