18.7 C
Hyderabad
January 23, 2025 02: 18 AM
Slider తెలంగాణ

మిఠాయిలు పంచుకున్న హాజీపూర్ గ్రామవాసులు

Hajeepur

ముగ్గురు అమ్మాయిలను దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డికి మరణశిక్ష విధించిన నేపథ్యంలో హాజీపూర్ లో సంబరాలు చేసుకున్నారు. గ్రామస్తులు బాధితుల కుటుంబసభ్యులతో కలిసి మిఠాయిలు పంచారు. సంతోషంతో బాణసంచా కాల్చారు.

ఊరిలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపించింది. శ్రీనివాస్ రెడ్డిని వీలైనంత త్వరగా ఉరితీయాలని గ్రామస్తులు కోరుతున్నారు. బాలికలను దారుణంగా కడతేర్చిన శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్షే సబబు అని హాజీపూర్ వాసులు ముక్తకంఠంతో అభిప్రాయపడ్డారు

Related posts

24 న సూర్యాపేటకు కేసీఆర్

mamatha

సోషల్ మీడియాలో ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయాలి

Satyam NEWS

ఎన్ కౌంటర్ లో మావోయిస్టు మృతి

mamatha

Leave a Comment