ములుగు జిల్లా కేంద్రంలోని పాల్సాబ్ పల్లి గ్రామానికి చెందిన పోలు వినయ్ కుమార్ గత శనివారం హనుమకొండ నుండి ఆటోలో వస్తుండగా జాకర గ్రామంలోని పత్తి మిల్లుల పత్తి మిల్లుల సమీపంలో జారిపడి మృతి చెందాడు. నిరుపేద కుటుంబానికి చెందిన పోలు వినయ్ కుమార్ కుటుంబానికి గ్రామానికి చెందిన శ్రీ హనుమాన్ బిసి సంక్షేమ సంఘం వారు గౌరవ అధ్యక్షులు కాబట్టి రాజయ్య, అధ్యక్షులు తోట రమేష్, కార్యదర్శి కొనుపుల సంతోష్ కుమార్, కోశాధికారి పోలు రవి ఆధ్వర్యంలో వారి కుటుంబానికి ఆర్థిక సాయంగా ఐదువేల రూపాయలు 50 కిలోల బియ్యం అందించారు.
previous post