30.7 C
Hyderabad
April 19, 2024 07: 44 AM
Slider మహబూబ్ నగర్

హరితహారంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీధర్

#Nagarkurnool Collector

నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలంలో నేడు ఆరోవ విడత హరితహారం ఘనంగా నిర్వహించారు. ఈ మొక్కలు నాటే  కార్యక్రమానికి జిల్లా కలెక్టర్  శ్రీధర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముచ్చర్ల పల్లి నుండి  రామ్ రెడ్డి పల్లి బొమ్మరాజుపల్లి వరకు భారీ ఎత్తున ఈ కార్యక్రమం సందర్భంగా మొక్కలు  నాటారు.

ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ రాధ జంగయ్య,  వైస్ ఎంపీపీ అరుణకుమార్, మండల ఎంపిటిసి గోపాల గుప్తా, కో ఆప్షన్ మండల నాయకులు జడ్పిటిసి శాంత కుమారి, రవీందర్ మండల కో ఆప్షన్ మండల నాయకులు మండలాల ఎంపీటీసీలు,  గ్రామాల సర్పంచులు,  నాయకులు   మండలంలోని అధికారులు, తెరాస మండల పార్టీ అధ్యక్షులు గిరినాయక్ పాల్గొన్నారు.

Related posts

రాజీవ్ గాంధీ హత్య కేసు: వేలూరు జైలు నుంచి విడుదలైన నళిని

Bhavani

జూన్ 1 నుండి ఇంటర్ తరగతులు

Bhavani

విలువలు బోధించే గురువులకు వందనం

Satyam NEWS

Leave a Comment