36.2 C
Hyderabad
April 23, 2024 19: 21 PM
Slider తూర్పుగోదావరి

పదవి తిరస్కరించిన హర్షకుమార్

ఏపీ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్‌ పదవిని మాజీ ఎంపీ హర్షకుమార్ తిరస్కరించారు. తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే కొనసాగుతానని వెల్లడించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఈ – మెయిల్ ద్వారా తిరస్కరణ లేఖను పంపించారు. ప్రస్తుతం ఏపీలో అన్ని రాజకీయపార్టీల అధ్యక్షులు అగ్ర కులాల వారే ఉన్నారని తెలిపారు. వైసీపీ – రెడ్డి, టీడీపీ – కమ్మ, జనసేన – కాపు, బీజేపీ – కాపు, సీపీఎం- రెడ్డి, సీపీఐ – బి.సి, ఇప్పుడు కాంగ్రెస్ ఏపీ అధ్యక్ష పదవి బ్రాహ్మణ వర్గానికి ఇచ్చిందని లేఖలో పేర్కొన్నారు.

Related posts

విద్యుత్ బిల్లు కట్టలేను.. ఆర్థిక సహాయం చేయండి సారు

Satyam NEWS

అన్ని పండుగలు సంతోషంగా జరుపుకోవాలి

Murali Krishna

నరసరావుపేట మున్సిపల్ ఛైర్మన్ పదవి ఎస్సీలకు ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment