టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండె నొప్పి రావడంతో విజయవాడ రమేష్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు స్టంట్ వేశారు. బీపీ ఎక్కువగా ఉన్నందున విషమంగానే బచ్చుల ఆరోగ్యం ఉందని వైద్యులు తెలిపారు. మరో 24 గంటలు గడిచాక మరోసారి డాక్టర్లు ఆయన పరిస్థితి సమీక్షించనున్నారు. బచ్చుల ఆరోగ్యంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
previous post
next post