27.7 C
Hyderabad
April 26, 2024 04: 18 AM
Slider చిత్తూరు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శార్వానంద్, రష్మిక

#RasmikaMandanna

యువ కథానాయకుడు శర్వానంద్‌, హీరోయిన్‌ రష్మిక మందన్న నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమా తెరకెక్కనుంది.

ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ కిషోర్‌ తిరుమల డైరెక్ట్‌ చేస్తున్నారు.  విజయదశమి సందర్భంగా ఈరోజు ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అయింది.

ఈ నేపథ్యంలో శర్వానంద్‌, రష్మిక తిరుమల విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వీరితో పాటు దర్శకుడు కిషోర్‌ తిరుమల, చిత్ర నిర్మాత సుధాకర్‌ చెరుకూరి కూడా ఉన్నారు.

Related posts

నారా లోకేష్ పై దాడి హేయమైన చర్య

Satyam NEWS

కనకదుర్గ దేవస్థానంలో సస్పెన్షన్ల పర్వం మొదలు

Satyam NEWS

జూపల్లి రోడ్‌షో

Bhavani

Leave a Comment