38.2 C
Hyderabad
April 25, 2024 13: 13 PM
Slider ప్రత్యేకం

విధులు బహిష్కరించిన హైకోర్టు న్యాయవాదులు

amaravathi 2 26

మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా హైకోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించారు. దాంతో కోర్టులో కార్యకలాపాలు నిలిపోయాయి. న్యాయవాదులు విధుల  బహిష్కరించి అమరావతి కి అనుకూలంగా నినాదాలు చేశారు. అదే సమయంలో అమరావతికి మద్దతుగా తుళ్లూరులో సర్వమత ప్రార్థనలు జరిగాయి.

విష్ణు సహస్ర పారాయణం, హనుమాన్ చాలీసాతో మహిళల పూజలు నిర్వహించారు. రాజధాని అమరావతిలో ఉంచేలా ముఖ్యమంత్రికి ఆలోచన కలిగించాలని క్రైస్తవ మత పెద్దల ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులు తుళ్లూరులో రహదారిపై ప్రార్థన చేశారు.

Related posts

రఘురామకృష్ణంరాజుకు వైసీపీ విధించిన శిక్ష ఏమిటో తెలుసా?

Satyam NEWS

25 నుంచి శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవం

Satyam NEWS

ఠారెత్తిస్తున్న కొత్త మోటారు వాహన చట్టం

Satyam NEWS

Leave a Comment