35.2 C
Hyderabad
April 24, 2024 13: 11 PM
Slider తెలంగాణ

ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పిన హైకోర్టు

HY13HIGHCOURT

ఆర్టీసీ సమ్మె పై ధాఖలైన పిటిషన్ లపై వాదనలు ముగిశాయి. రేపు ఆర్టీసీ జీతభత్యాలు, రూట్ల ప్రయివేటీకరణ, కార్మికుల ఆత్మహత్య లపై ధాఖలైన పిటిషన్ల విచారణ ప్రారంభం అవుతుంది. చర్చలకు సంబంధించి ఆదేశాలు ఇవ్వడంలో హై కోర్టు కు కొన్ని పరిమితులున్నాయని, దాన్ని దాటి కోర్టు ముందుకు పోలేదని న్యాయమూర్తి తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్మిక శాఖ కమిషనర్ ను ఆదేశిస్తామని చెప్పారు. రెండు వారాల్లో సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని కమిషనర్ కు ఆదేశిస్తామని కూడా చెప్పారు. ఈ విషయాన్ని కార్మిక న్యాయస్థానం చూసుకుంటుందని హై కోర్టు చెప్పింది. చర్చలు జరపాల్సిందేనని ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హై కోర్టు ప్రకటించింది.

Related posts

జమ్మూ ఎన్ కౌంటర్ లో ముగ్గురు హతం

Satyam NEWS

సిఎం పేరు చెప్పి మోసాలు చేస్తున్న వ్యక్తి అరెస్టు

Satyam NEWS

తెలంగాణ ఎన్నికల అదనపు కమిషనర్‌గా లోకేష్ కుమార్

Bhavani

Leave a Comment