37.2 C
Hyderabad
March 29, 2024 19: 44 PM
Slider ముఖ్యంశాలు

అమరావతి ఉద్యమం: సీఎం ఇంటికి సెక్యూరిటీ పెంచిన పోలీసులు

cm jagan

అమరావతి ఉద్యమం: సీఎం ఇంటికి సెక్యూరిటీ పెంచిన పోలీసులు రాజధాని అమరావతిని తరలించొద్దంటూ రైతులు, కూలీలు, మహిళలు గత 549 రోజులుగా ఉద్యమిస్తూనే ఉన్నారు. రేపటితో ఈ ఉద్యమం 550 రోజులకు చేరుకోనుంది. ఈ క్రమంలో రైతులు భారీ ర్యాలీలు, నిరసనలు చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. రైతుల ర్యాలీలు, నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిస్తారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో క్యాంపు కార్యాలయానికి వెళ్లే మార్గాల వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ హైఅలర్ట్ నడుమ శనివారం నాడు ఏం జరుగుతుందో…? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Related posts

సామాజిక వర్గం పేరుతో విమర్శలు చేయడం జగన్ కు తగదు

Satyam NEWS

గ్రామ సహాయకుల వేతనం 21 వేలకు పెంచాలి

Satyam NEWS

అడ్డంగా దొరికి పోయిన అపర భగీరథుడు!

Satyam NEWS

Leave a Comment