34.2 C
Hyderabad
April 23, 2024 14: 55 PM
Slider ఆంధ్రప్రదేశ్

హైటెన్షన్ ప్రొటెస్ట్: అమరావతి కోసం మహాపాదయాత్ర

amaravathi

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు 39వ రోజుకు చేరుకున్నాయి. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయడం, వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్‌ కమిటీకి వెళ్లిన నేపథ్యంలో రైతులు, మహిళలు పాదయాత్ర చేపట్టారు.

మందడం నుంచి అనంతారం వెంకన్న కొండకు రైతులు పాదయాత్రగా బయలుదేరారు. ఈ పాదయాత్రలో పాల్గొనేందుకు రాజధాని ప్రాంత గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు, మహిళలు తరలివచ్చారు. మందడం నుంచి వెలగపూడి, తుళ్లూరు మీదుగా వెంకన్న కొండకు వెళ్లి రైతులు మొక్కులు చెల్లించుకోనున్నారు.

Related posts

శుభ ‘ కృతి ‘ కి స్వాగతం

Satyam NEWS

క్రమశిక్షణకు మారుపేరు గురుకులాలు

Satyam NEWS

ఇండియన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్ విద్యార్థి విభాగం ప్రారంభo

Satyam NEWS

Leave a Comment