32.2 C
Hyderabad
April 20, 2024 19: 57 PM
Slider ఆంధ్రప్రదేశ్

రాజధాని తరలింపుపై హైపవర్ కమిటీ ఏర్పాటు

y s jagan

రాజధాని విషయంలో తుది నిర్ణయం తీసుకోవడానికి మరో హై పవర్ కమిటీ వేయాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. హైపవర్ కమిటీని నియమించి అన్ని విషయాలూ కూలంకషంగా పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఇలా నియమించే హైపవర్ కమిటీ 3 వారాల్లో రిపోర్ట్ ఇచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. హై పవర్ కమిటీ ఉద్యోగుల బదలాయింపు, కార్యాలయాల తరలింపు పై నివేదిక ఇస్తుంది.

ఈ హైపవర్ కమిటీలో ఉద్యోగులు, మంత్రులు, ఐ ఏ ఎస్ అధికారులు ఉంటారు. మంత్రివర్గ సమావేశంలో రాజధాని పై ప్రతి ఒక్క మంత్రి సూచనలు ముఖ్యమంత్రి జగన్ అడిగారు. కొందరు మంత్రులు కమిటీ వేయాలని సూచించగా మరి కొందరు మాత్రం కమిటీ అవసరం లేదని మీ మాట మా మాట అని అన్నారు. అయితే చివరకు కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Related posts

అక్టోబర్ 2న అయోధ్యలో “ఆదిపురుష్” టీజర్ విడుదల వేడుక

Satyam NEWS

ఇది జగనన్న గోరుముద్దనా లేక పురుగులు ముద్దనా…..???

Satyam NEWS

లోతట్టు ప్రాంతాల ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉండాలి

Bhavani

Leave a Comment