35.2 C
Hyderabad
April 20, 2024 17: 02 PM
Slider ముఖ్యంశాలు

కరోనా మృతుడి అంత్యక్రియలు చేసిన hmtv రిపోర్టర్

#HMTVUday

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన బీజేపీ నాయకుడు కుటుంబ రావు కరోనా తో చికిత్స పొందుతూ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని ఇల్లందు తరలించడానికి ఎవరూ ముందుకు రాలేదు.

ఈ విషయం తెలుసుకున్న ఇల్లందు hmtv రిపోర్టర్ ఉదయ్ తనకున్న పరిచయాలతో మృతదేహాన్ని తరలించే ఏర్పాట్లు చేశారు.

తీరా మృతదేహానికి అంతిమ సంస్కారాలు చేసేందుకు అందరూ భయపడుతున్న సమయంలో తానే స్వయంగా పీపీఈ కిట్ ధరించి వాహనం నుండి బాడీని బయటకు తీసుకువచ్చారు.

ఆయన స్పూర్తితో మరికొందరు ముందుకు రావడంతో అందరూ కలిసి కరోనా మృతుడి అంత్యక్రియలు పూర్తి చేశారు.

Related posts

కేసీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

Bhavani

తెలంగాణ దీర వనిత చాకలి ఐలమ్మ: ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

Satyam NEWS

ఇంద్ర‌కీలాద్రిపై గాయ‌త్రీదేవిగా దుర్గ‌మ్మ సాక్షాత్కారం

Satyam NEWS

Leave a Comment