25.7 C
Hyderabad
May 24, 2025 08: 36 AM
Slider ముఖ్యంశాలు

కరోనా మృతుడి అంత్యక్రియలు చేసిన hmtv రిపోర్టర్

#HMTVUday

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన బీజేపీ నాయకుడు కుటుంబ రావు కరోనా తో చికిత్స పొందుతూ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని ఇల్లందు తరలించడానికి ఎవరూ ముందుకు రాలేదు.

ఈ విషయం తెలుసుకున్న ఇల్లందు hmtv రిపోర్టర్ ఉదయ్ తనకున్న పరిచయాలతో మృతదేహాన్ని తరలించే ఏర్పాట్లు చేశారు.

తీరా మృతదేహానికి అంతిమ సంస్కారాలు చేసేందుకు అందరూ భయపడుతున్న సమయంలో తానే స్వయంగా పీపీఈ కిట్ ధరించి వాహనం నుండి బాడీని బయటకు తీసుకువచ్చారు.

ఆయన స్పూర్తితో మరికొందరు ముందుకు రావడంతో అందరూ కలిసి కరోనా మృతుడి అంత్యక్రియలు పూర్తి చేశారు.

Related posts

ఆందోళన, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయండి

Satyam NEWS

అరుదైన మైలురాయి చేరుకున్న స్టార్టప్ లు

Satyam NEWS

అన్నదాతల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం

Sub Editor

Leave a Comment

error: Content is protected !!