34.2 C
Hyderabad
April 19, 2024 21: 30 PM
Slider ముఖ్యంశాలు

తెలంగాణ లో విద్యాలయాలకు సెలవులు పొడిగింపు

#kcr

భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యం లో విద్యాసంస్థలకు ఇప్పటికే ప్రకటించిన సెలవులను 16 తేదీ వరకు పొడిగించాలని సీఎం కేసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలపై ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈమేరకు విద్యాశాఖ అధికారులను ఉత్తర్వులు జారీ చేయాలని సమీక్ష సమావేశం నించే సీఎం కేసిఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలకు ఇంతకు ముందే ప్రకటించిన మూడు రోజుల సెలవులు నేటితో ముగిశాయి.

Related posts

ప్రమాదంలో గాయపడ్డ కేపీహెచ్‌బీ ఏఎస్ఐ మ‌హిపాల్ రెడ్డి మృతి

Satyam NEWS

ఎనాలసిస్: కరోనా నేర్పిస్తున్న కొత్త పాఠాలు

Satyam NEWS

టిఆర్ఎస్ నేత మృతి పట్ల మంత్రుల సంతాపం

Satyam NEWS

Leave a Comment