33.2 C
Hyderabad
April 25, 2024 23: 21 PM
Slider ముఖ్యంశాలు

మూడవ వసంతంలోకి అడుగుపెట్టిన హోమ్ టుడే ఫర్నిచర్

#hometodayfurniture

ది చెన్నై సిల్క్స్ కూకట్ పల్లి వై జంక్షన్ లోని హోమ్ టుడే ఫర్నీచర్ విభాగం 3వ వసంతం లోకి అడుగుపెడుతున్న సందర్భంగా సంస్థ నిర్వాహకులు ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించారు. లక్ష రూపాయల ఫర్నీచర్ కొనుగోలు చేసిన వారికి రూ. 25 వేల రెక్లైనర్ ఉచితంగా అందజేస్తున్నట్లు సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్స్ ఎస్. దేవన్, ఆర్ మహేష్ తెలియజేశారు. ఎక్స్ చేంజ్ ఆఫర్ సైతం కొనుగోలుదారులకు అందుబాటులోకి తీసుకువచ్చామని, పాత ఫర్నిచర్ ఇచ్చి కొత్త ఫర్నిచర్ తీసుకొని వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ ఆఫర్ ఐదు రోజుల పాటు కొనసాగుతుందని, వినియోగదారులు ఈ సద్వినియోగాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ప్రతి కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి వినియోగదారులకు అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ మార్కెటింగ్ మేనేజర్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, కూకట్ పల్లి

Related posts

ఇంటర్ సిలబస్ తగ్గింపు పేరుతో చరిత్ర తొలగించడం తగదు

Satyam NEWS

గుజరాత్ లోనూ బ్యాటింగ్ మొదలెట్టిన బీజేపీ

Satyam NEWS

వెరైటీ: బస్సు కాదు గురూ బయో టాయిలెట్టు

Satyam NEWS

Leave a Comment