27.7 C
Hyderabad
April 25, 2024 10: 04 AM
Slider మహబూబ్ నగర్

కరోనా వ్యాప్తిపై వనపర్తి పట్టణంలో ఇంటింటి సర్వే

#wanaparthy

వనపర్తి పట్టణంలో 33 వార్డులో కరోనా విజృంభిస్తున్న  సమయంలో ప్రజల ఆరోగ్యం పట్ల ఇంటింటి సర్వే నిర్వహించామని టిఆర్ఎస్ నేత ఉంగలం తిరుమల్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు  33వ వార్డులో స్థానిక కౌన్సిలర్ అలేఖ్య తిరుమల్, మాజీ కౌన్సిలర్ తిరుమల్ మున్సిపల్ సిబ్బంది మధు, బాబు, ఆర్ పి లక్ష్మి ఆశా వర్కర్లతో ఇంటింటి సర్వేలో పాల్గొన్నారు.

కరోనా మహమ్మారిని నిలువరించేందుకు  తప్పనిసరిగా మాస్కు ధరిస్తూ అవసరమైతే ఇంటి నుంచి బయటికి వెళ్లాలని భౌతిక దూరం పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

హైదరాబాద్‌ కు చెందిన ప్రాక్టికల్లీ ఫ్రీ టీచర్ యాప్‌ ప్రారంభం

Satyam NEWS

అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న కేసీఆర్

Bhavani

కొబ్బరి బోర్డు చైర్మన్‌ దృష్టికి శ్రీకాకుళం జిల్లా రైతుల సమస్యలు

Satyam NEWS

Leave a Comment