వనపర్తి పట్టణంలో 33 వార్డులో కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజల ఆరోగ్యం పట్ల ఇంటింటి సర్వే నిర్వహించామని టిఆర్ఎస్ నేత ఉంగలం తిరుమల్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 33వ వార్డులో స్థానిక కౌన్సిలర్ అలేఖ్య తిరుమల్, మాజీ కౌన్సిలర్ తిరుమల్ మున్సిపల్ సిబ్బంది మధు, బాబు, ఆర్ పి లక్ష్మి ఆశా వర్కర్లతో ఇంటింటి సర్వేలో పాల్గొన్నారు.
కరోనా మహమ్మారిని నిలువరించేందుకు తప్పనిసరిగా మాస్కు ధరిస్తూ అవసరమైతే ఇంటి నుంచి బయటికి వెళ్లాలని భౌతిక దూరం పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి