27.7 C
Hyderabad
April 20, 2024 00: 53 AM
Slider నల్గొండ

దుబ్బాక నుండే టిఆర్ఎస్ పతనం ప్రారంభం

#BJP Celebrations

దుబ్బాకలో జరిగిన ఎన్నికలో  బీజేపీ విజయం సాధించిన సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పట్టణ నాయకులు,  కార్యకర్తలు  పెద్ద ఎత్తున ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో  టీఆర్ఎస్ పార్టీ పతనం  దుబ్బాక నుండే ప్రారంభం అయ్యిందని  అన్నారు.

అనంతరం  బిజెపి నాయకులు  కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో  పట్టణ అధ్యక్షుడు ముసుకుల   చంద్రారెడ్డి,రామరాజు, స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి

Satyam NEWS

కరోనా మాస్క్ లపై ప్రకాశం జిల్లా ఎస్ పి అవగాహనాకార్యక్రమం

Satyam NEWS

వర్గ పోరాటాలు తీవ్రతరం చేయాలి

Murali Krishna

Leave a Comment