33.7 C
Hyderabad
February 13, 2025 21: 10 PM
Slider ప్రత్యేకం

త్రివేణి సంగమం ఒడ్డున….

#trivenisangamam

ఇది మానవత్వం మాత్రమే కాదు..ఓ తల్లి ప్రేమ.. ఆప్యాయత…అనురాగం…అన్ని రంగరించి కలవోసి తన దాతృతత్వాన్ని చాటుకున్న సన్నివేశమిది….!  తను  తన పిల్లలు, తన కుటుంబానికి మాత్రమే తన సేవలు, స్వార్ధాన్ని అందించే ఈ రోజుల్లో   ఓ ఆవు, ఆవుదూడ పడుతున్న చలితీవ్రత నుంచి విముక్తి కల్పించేందుకు ఏ విధమైన చర్యలు చేపట్టిందో చూడండి.  ఆవు, ఆవుదూడకు కర్రలతో చలి మంటలు వేయడంతో పాటు గర్భం  దాల్చిన తల్లి ఆవుకు చలి తగలకుండా మందమైన రగ్గుతో  కప్పి  తన దాతృత్వాన్ని చాటుకుంది ఉత్తర ప్ర దేశ్ కు చెందిన ఓ మహిళా దయామూర్తి.. ! ఈ సన్నివేశం ఉత్తర ప్రదేశ్ లోని ప్ర యాగ్ రాజ్ లో చోటుచేసుకుంది. ఈనెల 11 నుంచి  ఫిబ్రవరి 26 వ తేదీ వరకు జరగనున్న మహా కుంభమేళాలో  త్రివేణి సంగమం ఒడ్డున ఓ జర్నలిస్టు ఈ సన్నివేశాన్ని  చిత్రీకరించాడు.

Related posts

సినీ హీరోయిన్ కుష్బూ కంటికి గాయం

Satyam NEWS

(Free Trial) Hormone Pills To Lose Weight Loss Pill Weight Xenadrine Germany Weight Loss Pills

mamatha

శ్రీరామనవమికి గోల్నాకలో ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

Leave a Comment