35.2 C
Hyderabad
April 20, 2024 16: 29 PM
Slider శ్రీకాకుళం

భార్యను చంపి లారీకి ఎదురెళ్ళి ఢీ కొని మృతి చెందిన భర్త

#Murder New

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజక వర్గం రణస్థలం మండలం వేల్పురాయి గ్రామానికి చెందిన బాలి వెంకటరావు భార్య అక్కమ్మను గడ్డ పారతో తలపై నరికి లారీకి ఎదురుగా వెళ్లి లారీ క్రింద పడి మృతి చెందాడు.  భార్యాభర్తల మధ్య గొడవ జరగడం వల్ల అక్కమ్మ తలపై గడ్డపారతో కొట్టి చంపాడు వెంకటరావు.

అదే ఆవేశంలో బైక్​పై పైడి బీమవరం జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీ వైపు దూసుకెళ్లి లారీని ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

న్యాయ వ్యవస్థపై దుష్ప్రచారం ప్రభుత్వానికే నష్టం

Satyam NEWS

టీడీపీ నేతలపై రాళ్లదాడి చేసిన వైసీపీ కార్యకర్తలు

Satyam NEWS

ఎన్నికల ఏర్పాట్లపై నోడల్ అధికారులకు అవగాహన ఉండాలి

Satyam NEWS

Leave a Comment