37.2 C
Hyderabad
March 28, 2024 18: 54 PM
Slider పశ్చిమగోదావరి

కిల్లింగ్: భార్యను నరికి చంపి భర్త ఆత్మహత్య

husbend killed

ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఒక భర్త తన భార్యను దారుణంగా నరికి చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఆవపాడు గ్రామంలో జరిగింది. పసుపులేటి రంగారావు (62), భార్య కళావతి (55) విజయవాడ నుంచి 2 నెలల క్రితం వచ్చి ఆవపాడు లో నివాసం ఉంటున్నారు.

నిన్న రాత్రి అతను భార్యను కత్తితో నరికి చంపాడు. ఆ తర్వాత అతను కూడా పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యపై అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. నల్లజర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

చైనాలో సేల్స్ మేనేజర్ల సర్వేలో ప్రతికూల ఫలితాలు

Bhavani

నిరాశ్రయులకు దుప్పట్ల పంపిణీ చేసిన విజయనగరం యూత్ ఫౌండేషన్

Satyam NEWS

తెలంగాణ ప్రజలను మోసం చేసిన సీఎం కేసీఆర్

Satyam NEWS

Leave a Comment