34.2 C
Hyderabad
April 23, 2024 14: 16 PM
Slider కరీంనగర్

కరోనా నివారణ కోసం హైపో క్లోరైడ్ ద్రావణం  పిచికారి

#hypochloride

కరోనా నివారణ చర్యల్లో భాగంగా గురువారం కరీంనగర్ జిల్లా సైదాపురం మండలంలోని  లస్మన్నపల్లి గ్రామంలో  ట్రాక్టర్ ద్వారా హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.

ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధుల తో పాటు చిన్న చిన్న వీధుల్లో సైతం ద్రావణం పిచికారీ చేయడం జరిగింది.

హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీని సర్పంచ్ కాయిత  రాములు పర్యవేక్షించారు.

కరోనా రెండో దశ విజృంభిస్తున్న  నేపథ్యంలో గ్రామ ప్రజలు మాస్కులు లేకుండా బయటికి రాకూడదని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని, దగ్గు, జలుబు, జ్వరం,ఒళ్ళు నొప్పులు ఉన్నవారు తప్పకుండా కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని సర్పంచ్ కాయిత రాములు గ్రామస్తులకు సూచించారు.

Related posts

కరోనా మృతుల కుటుంబాలకు రూ.15లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి

Satyam NEWS

పార్లమెంటు భవన ప్రారంభానికి రాష్ట్రపతిని పిలవకపోవడం అవమానకరం

Bhavani

వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాలకృకష్ణ

Satyam NEWS

Leave a Comment