31.2 C
Hyderabad
April 19, 2024 06: 20 AM
Slider చిత్తూరు

ఐఐటీ, నీట్ స్టడీ మెటీరియల్ ను ఆవిష్కరించిన భూమన

#IIT JEE

ఇంటర్ తో పాటు ఐఐటీ, నీట్ ప్రవేశ పరీక్షల శిక్షణ పొందే విద్యార్థుల కోసం ఐఐటీ -జేఈఈ/నీట్ ఫోరం, ఎడ్యుగ్రామ్ డిజిటల్ 360  సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన నీట్, ఐఐటీ “కోటా” బుక్స్ ను…. పద్మావతి పురం లోని భూమన నివాసం లో గురువారం సాయంత్రం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ బుక్స్ ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ప్రతి విద్యార్ధికి మంచి భోదకుడితో పాటు అత్యుత్తమ మెటీరియల్ కూడా ఎంతో ముఖ్యమన్నారు.ఈ

కార్యక్రమం లో సంస్థ డైరెక్టర్ కే. లలిత్ కుమార్, విశ్వం విద్యాసంస్థల డైరెక్టర్ విశ్వనాథ రెడ్డి, ప్రజానేస్తం ఫౌండర్ నారపరెడ్డి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పుస్తకాలు కావాల్సిన వారు www.iitjeeforum.com/books వెబ్సైటు ను సంప్రదించవచ్చు అని లేదంటే  వాట్సాప్ నెంబర్ 98490 16661 మెసేజ్ చెయ్యాల్సింది గా లలిత్ కుమార్ తెలిపారు.

Related posts

రాజకీయ డ్రామాలు గాలికి… విశాఖ ఉక్కు ప్రయివేటుకు

Satyam NEWS

మిడ్ నైట్ స్పెషల్: అమరావతి నుంచి కార్యాలయాల తరలింపు

Satyam NEWS

కెసిఆర్ సారు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎప్పుడిస్తరు?

Satyam NEWS

Leave a Comment